Category: జాతీయం

కేంద్ర విమానయాన శాఖ మంత్రిని కలిసిన అదిలాబాద్ MP నగేష్

డిల్లీ : అదిలాబాద్ జిల్లా కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎం.పి నగేష్ గారు కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మర్యదపూర్వకంగా…

బంగ్లాదేశ్‌ లో కొనసాగుతున్న అల్లర్లు

బంగ్లాదేశ్‌ లో కొనసాగుతున్న అల్లర్లు. హింస చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా ప్రస్తుత సైనిక పాలనలో బంగ్లాదేశ్ షేక్ హసీ నాకు ఆశ్రయ మిచ్చిన…

శిమ్లా హిమాచల్లో  భారీ వర్షాల కారణంగా 11 మంది మృతి…40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు

శిమ్లా హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 11 మంది చనిపోయినట్లు గుర్తించగా.. 40 మంది ఆచూకీ…

బంగ్లాదేశ్ కర్ఫ్యూ…72 మంది మృతి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలు

ఢాకా: రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలతో వణికిపోయింది. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారులకు మధ్య ఆదివారం…

Gold Rate పెరుగుతున్న బంగారం ధరలు. ఏంత పెరిగిందో తెలుసా…?

Gold Rate పెరుగుతున్న బంగారం ధరలు. ఏంత పెరిగిందో తెలుసా…? మన విష‌యానికొస్తే హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రా బంగారం ధ‌ర రూ. 64,700 గా…

ఉద్యోగాలు సృష్టించలేని….వృద్ధి వ్యర్థమే: రంగరాజన్ – Rangarajan

ఉద్యోగాలు సృష్టించలేని….వృద్ధి వ్యర్థమే: రంగరాజన్ Rangarajan ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్…

Tajmahal – వివాదాస్పదం.. తాజ్మహాల్లో గంగా జలం పోశారు

వివాదాస్పదం.. తాజ్మహాల్లో గంగా జలం పోశారు వివాదాస్పదమైన యువకుల చర్య తమ సభ్యుల పనేనన్న హిందూ మహాసభ (TajMahal) Taj Mahal | ఆగ్రా, ఆగస్టు 3:…

జూలై నెల లో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్

జూలై నెల లో రూ.1,82,075 కోట్ల జీఎస్టీ వసూళ్లు జీఎస్టీ వసూళ్లలో 10.3 శాతం వృద్ధిరేట్ GST Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో జూలై…

సమాజ్ వాదీ పార్టీతోనే మహిళల భద్రతకు తీవ్ర ముప్పు సీఎం యోగి ఆదిత్య నాథ్ సంచలన ఆరోపణలు

సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వల్ల ఉత్తరప్రదేశ్లో మహిళల భద్రతకు ‘తీవ్రమైన ముప్పు పొంచి ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. మహిళలపై దాడుల కేసుల్లో…

మూడు నెలల కాలంలో 1282 కేసుల్లో 848 కిలోల ‘స్మగ్లింగ్’ బంగారం జప్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఎ) కలిసి దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 847 కిలోల…